వ్యాక్సినేషన్ వివరాలు కోరుతూ ఫోన్ చేయడం కొత్త రకం మోసం.!
- February 10, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులమంటూ వస్తున్న మోసపూరిత ఫోన్ కాల్స్కి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువవుతన్నాయి. వ్యాక్సినేషన్కి సంబంధించిన వివరాల వెరిఫికేషన్ పేరుతో ఫోన్ కాల్స్ చేసి, ఓటీ నెంబర్ అడుగుతున్న మోసగాళ్ళు, నెంబర్ చెప్పకపోతే కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు.ఫేక్ వెబ్సైట్ లింక్స్ కూడా మోసగాళ్ళు పంపుతున్నారు.చాలావరకు ఇలాంటి కాల్స్ వాట్సాప్ ద్వారానే వస్తున్నట్లు గుర్తించారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోగోని ప్రొఫైల్ పిక్చర్గా వినియోగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదనీ, మోసగాళ్ళ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, వెంటనే ఫిర్యాదు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పౌరులు అలాగే నివాసితులకు సూచిస్తోంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







