అరమ్కో 4% షేర్లు PI ఫండ్ కి ట్రాన్స్ ఫర్
- February 14, 2022
సౌదీ: సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్, పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్కు 4 శాతం సౌదీ అరమ్కో షేర్లను బదిలీ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అరమ్కో లో 94 శాతం కంటే ఎక్కువ వాటాలను కలిగి ఉన్నందున, బదిలీ ప్రక్రియ తర్వాత సౌదీ అరామ్కోలో సౌదీ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతుందని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. కంపెనీ జారీ చేసిన మొత్తం షేర్ల సంఖ్యను ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రభావితం చేయదని, బదిలీ చేయబడిన షేర్లు కంపెనీలో ఉన్న ఇతర సాధారణ షేర్లతో సమానంగా ర్యాంక్ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







