ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో మార్పులు చేస్తే 750,000 దిర్హాముల జరిమానా

- February 16, 2022 , by Maagulf
ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో మార్పులు చేస్తే 750,000 దిర్హాముల జరిమానా

యూఏఈ: ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జరిమానాలు కఠినంగా వుంటాయని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఆర్టికల్ 14 ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 34 ఆఫ్ 2021 (రూమర్స్ అలాగే సైబర్ క్రైమ్‌పై ఉక్కుపాదం) ప్రకారం,ఫెడరల్ లేదా స్థానిక ప్రభుత్వ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జైలు శిక్ష అలాగే 150,000 దిర్హాముల నుంచి 750,000 దిర్హాముల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com