ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో మార్పులు చేస్తే 750,000 దిర్హాముల జరిమానా
- February 16, 2022
యూఏఈ: ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జరిమానాలు కఠినంగా వుంటాయని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.ఆర్టికల్ 14 ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 34 ఆఫ్ 2021 (రూమర్స్ అలాగే సైబర్ క్రైమ్పై ఉక్కుపాదం) ప్రకారం,ఫెడరల్ లేదా స్థానిక ప్రభుత్వ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లలో అక్రమంగా మార్పులు చేస్తే జైలు శిక్ష అలాగే 150,000 దిర్హాముల నుంచి 750,000 దిర్హాముల వరకు జరిమానా విధించడం జరుగుతుంది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం