బహ్రెయిన్ డెవలప్మెంట్ కోసమే గోల్డెన్ వీసా జారీ: LMRA చీఫ్
- February 20, 2022మనామా: ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన వ్యక్తులకు కొత్తగా అందజేస్తున్న గోల్డెన్ వీసా బహ్రెయిన్ డెవలప్మెంట్ కోసమేనని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి హై అన్నారు. బహ్రెయిన్ ఆర్థిక పునరుద్ధరణ విధానంలో భాగంగా గోల్డెన్ వీసా జారీ చేస్తున్నామని తెలిపారు. క్రౌన్ ప్రిన్స్ అండ్ ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారని గుర్తు చేశారు. గోల్డెన్ వీసా జారీ అంశం కార్మిక మార్కెట్పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, ఆర్థిక, పెట్టుబడి, వ్యాపార సామర్థ్యాలను పెంచుతుందని, అంతిమంగా బహ్రెయిన్ డెవలప్మెంట్ కు బాటలు వేస్తుందని అల్ అలావి హై అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు