ట్రావెల్ నిబంధనల ఎత్తివేత: తొలి రోజు 23,000 మంది ప్రయాణీకులు
- February 21, 2022
కువైట్: అన్ని ఎంట్రీ నిబంధనలు ఎత్తివేశాక కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి రోజు సుమారు 23,000 మంది ప్రయాణీకులు 210 విమానాల్లో ప్రయాణించడం జరిగింది.ఇందులో 13,000 డిపాచ్యూర్స్ కాగా, 10,000 అరైవల్స్ వున్నాయి. వ్యాక్సినేషన్ పొందనివారికి సైతం ఎంట్రీకి అనుమతిస్తూ కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో, వివిధ దేశాల నుంచి ప్రయాణీకులు వస్తున్నారు. ప్రధానంగా కోవాగ్జిన్ వేసుకున్న భారతీయులకు కువైట్ ఎంట్రీ నుంచి ఊరట లభించింది.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









