మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్
- February 21, 2022
మస్కట్: మస్కట్లో మెట్రో ప్రాజెక్టు అలాగే రైల్వే నెటృవర్క్కి సంబంధించి పనులు పట్టాలెక్కాయని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైద్ బిన్ హమౌద్ అల్ మావాలి చెప్పారు.మస్కట్ మెట్రో విషయమై కమిటీ తగు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.ఇటీవలే కమిటీ ఓ రిపోర్టుని పంపినట్లు తెలిపారు.ట్రైన్ ప్రాజెక్టు విషయంలోనూ అతి త్వరలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!