మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్
- February 21, 2022
మస్కట్: మస్కట్లో మెట్రో ప్రాజెక్టు అలాగే రైల్వే నెటృవర్క్కి సంబంధించి పనులు పట్టాలెక్కాయని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైద్ బిన్ హమౌద్ అల్ మావాలి చెప్పారు.మస్కట్ మెట్రో విషయమై కమిటీ తగు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.ఇటీవలే కమిటీ ఓ రిపోర్టుని పంపినట్లు తెలిపారు.ట్రైన్ ప్రాజెక్టు విషయంలోనూ అతి త్వరలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







