మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్
- February 21, 2022
మస్కట్: మస్కట్లో మెట్రో ప్రాజెక్టు అలాగే రైల్వే నెటృవర్క్కి సంబంధించి పనులు పట్టాలెక్కాయని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైద్ బిన్ హమౌద్ అల్ మావాలి చెప్పారు.మస్కట్ మెట్రో విషయమై కమిటీ తగు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.ఇటీవలే కమిటీ ఓ రిపోర్టుని పంపినట్లు తెలిపారు.ట్రైన్ ప్రాజెక్టు విషయంలోనూ అతి త్వరలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!









