మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్
- February 21, 2022
మస్కట్: మస్కట్లో మెట్రో ప్రాజెక్టు అలాగే రైల్వే నెటృవర్క్కి సంబంధించి పనులు పట్టాలెక్కాయని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైద్ బిన్ హమౌద్ అల్ మావాలి చెప్పారు.మస్కట్ మెట్రో విషయమై కమిటీ తగు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.ఇటీవలే కమిటీ ఓ రిపోర్టుని పంపినట్లు తెలిపారు.ట్రైన్ ప్రాజెక్టు విషయంలోనూ అతి త్వరలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







