ఇండియా, పాకిస్తాన్ ప్రయాణీకులకు నేటి నుంచి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు అవసరం లేదు
- February 22, 2022
యూఏఈ: ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులు ఇకపై ర్యాపిడ్ కోవిడ్ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.ఈమేరకు ట్రావెల్ ఏజెంట్లు మరియు ఎయిర్ లైన్స్కి అథారిటీస్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందినవారు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాలి. దుబాయ్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు సెల్ఫ్ క్వారంటైన్లో వుండాలి. ఫ్లై దుబాయ్ ఈ వివరాల్ని తమ వెబ్సైట్లో పొందుపర్చింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!









