ఇండియా, పాకిస్తాన్ ప్రయాణీకులకు నేటి నుంచి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు అవసరం లేదు
- February 22, 2022
యూఏఈ: ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులు ఇకపై ర్యాపిడ్ కోవిడ్ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.ఈమేరకు ట్రావెల్ ఏజెంట్లు మరియు ఎయిర్ లైన్స్కి అథారిటీస్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందినవారు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాలి. దుబాయ్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు సెల్ఫ్ క్వారంటైన్లో వుండాలి. ఫ్లై దుబాయ్ ఈ వివరాల్ని తమ వెబ్సైట్లో పొందుపర్చింది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







