ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి
- February 23, 2022
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), సోషల్ మీడియా వేదికగా పీసీఆర్ పరీక్షల నుంచి ఒమనీయులకు మినహాయింపు విషయమై సంచరిస్తున్న పుకార్లను ఖండించడం జరిగింది. యూఏఈ నుంచి వచ్చే ఒమనీయులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునిస్తున్నారంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒమన్ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అలాగే పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాలి.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









