ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి
- February 23, 2022
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), సోషల్ మీడియా వేదికగా పీసీఆర్ పరీక్షల నుంచి ఒమనీయులకు మినహాయింపు విషయమై సంచరిస్తున్న పుకార్లను ఖండించడం జరిగింది. యూఏఈ నుంచి వచ్చే ఒమనీయులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునిస్తున్నారంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒమన్ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అలాగే పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాలి.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం