ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి
- February 23, 2022
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), సోషల్ మీడియా వేదికగా పీసీఆర్ పరీక్షల నుంచి ఒమనీయులకు మినహాయింపు విషయమై సంచరిస్తున్న పుకార్లను ఖండించడం జరిగింది. యూఏఈ నుంచి వచ్చే ఒమనీయులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునిస్తున్నారంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒమన్ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అలాగే పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాలి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







