ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి
- February 23, 2022
మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), సోషల్ మీడియా వేదికగా పీసీఆర్ పరీక్షల నుంచి ఒమనీయులకు మినహాయింపు విషయమై సంచరిస్తున్న పుకార్లను ఖండించడం జరిగింది. యూఏఈ నుంచి వచ్చే ఒమనీయులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునిస్తున్నారంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒమన్ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అలాగే పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాలి.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!