ఏపీ సీఎం జగన్తో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ భేటీ
- February 24, 2022
అమరావతి: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్గా గురువారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టిన ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సవాంగ్.. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వంగా కలిశారు తనకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్కు సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
మొన్నటి దాకా ఏపీ డీజీపీగా పనిచేసిన సవాంగ్ను అక్కడి నుంచి జగన్ సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల పాటు సవాంగ్ కు సర్వీసు ఉన్నా.. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లుగా జగన్ సర్కారు ప్రకటించింది. ఈ పదవి స్వీకరించేందుకు సిద్ధపడ్డ సవాంగ్ కొన్ని నెలల పాటు ఉన్న తన సర్వీసును కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









