ప్రయాణికులు తమ ఆభరణాలు, నగదు వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలి
- February 25, 2022
సౌదీ: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ), అన్ని ఎయిర్ లైన్ సంస్థలకు, ప్రయాణీకుల నగదు, ఆభరణాల విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.విలువైన నగలు, లోహాలు, నగదుకి సంబంధించి అనుమతించబడిన పరిధిలోపు మాత్రమే వుండాలనీ, వీటికి సంబంధించిన వివరాల్ని ఎయిర్ పోర్టుల వద్ద వెల్లడించాలని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించాల్సిందిగా సర్క్యులర్లో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'