చివరి దశకు చేరిన రియాద్ మెట్రో
- February 26, 2022
సౌదీ: రియాద్ మెట్రో చివరి దశలో ఉందని రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) తెలిపింది. అన్ని కార్యకలాపాలను పూర్తి చేసి త్వరలోనే రియాద్ మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సౌదీ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి పెద్ద నగరాల్లో ఎనిమిది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యతరహా నగరాల్లో ఇతర 12 ప్రాజెక్ట్ లతో పాటు, జాజన్, తైఫ్, ఖాసిమ్ లలోని ప్రజా రవాణా సేవలను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







