చివరి దశకు చేరిన రియాద్ మెట్రో
- February 26, 2022
సౌదీ: రియాద్ మెట్రో చివరి దశలో ఉందని రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) తెలిపింది. అన్ని కార్యకలాపాలను పూర్తి చేసి త్వరలోనే రియాద్ మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సౌదీ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి పెద్ద నగరాల్లో ఎనిమిది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యతరహా నగరాల్లో ఇతర 12 ప్రాజెక్ట్ లతో పాటు, జాజన్, తైఫ్, ఖాసిమ్ లలోని ప్రజా రవాణా సేవలను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







