'డియర్ డాడ్' ద్వారా మళ్లీ బాలీవుడ్లోకి వెళ్లనున్న అరవింద్స్వామి
- March 31, 2016
తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటుడు అరవింద్స్వామి మణిరత్నం 'రోజా'తో బాలీవుడ్కి పరిచయమయ్యాడు. బోంబేతో ఆకట్టుకున్నాడు. 1998లో సాత్ రంగ్కె సప్నే తర్వాత 15 ఏళ్లకి ఇప్పుడు కొత్త దర్శకుడు తనుజ్ భ్రమర్స్ తెరకెక్కిస్తున్న 'డియర్ డాడ్' ద్వారా మళ్లీ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి తండ్రి పాత్ర పోషిస్తున్నాడు.తండ్రికి, 14 ఏళ్ల కొడుక్కి మధ్య జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథ చాలా నచ్చిందని అందుకే మళ్లీ నటించాలని నిర్ణయించుకున్నానని అరవింద్ స్వామి తెలిపారు.ఈ చిత్ర పోస్టర్ను రేపు విడుదల చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో టీజర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







