బహ్రెయిన్ లో ప్రారంభమైన లులూ వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్
- February 28, 2022
బహ్రెయిన్: ప్రసిద్ధ ఎనిమిది హైపర్మార్కెట్లలో ఒకటైన లులూ హైపర్మార్కెట్ లో “వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్” ప్రారంభమైంది. ఆహార ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మార్చి 8 వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో ఆహార సంబంధిత ఈవెంట్లను నిర్వహించనున్నారు. బహ్రెయిన్లోని సూపర్ చెఫ్ లు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







