ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు
- March 01, 2022
మస్కట్: వ్యక్తిగత హాజరును అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ లో విద్యార్థులు మార్చి 6 నుండి ఆఫ్ లైన్ క్లాసులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విద్యా సంస్థలు వాటి సామర్థ్యంలో 100 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం అన్ని స్థాయిల విద్యార్థులకు వర్తిస్తుందని సుప్రీం కమిటీ తెలిపింది. క్లాసుల నిర్వహణ సమయంలో ఆరోగ్య, భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO