వాటర్ బెలూన్లతో 92 మంది కంటికి గాయాలు
- March 01, 2022
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్ స్ప్రేయర్లు, వాటర్ బెలూన్ల కారణంగా సుమారు 92 కంటి గాయాలకు గురయ్యారని అల్-బహర్ ఐ సెంటర్ ప్రమాదాల విభాగం తెలిపింది. ఇందులో 75 మందికి కార్నియాకు గాయాలు అయినట్లు పేర్కొంది. కంటిలో అంతర్గత రక్తస్రావం రెండు కేసులు ఉన్నాయి. వేడుకల సమయంలో కళ్ల దగ్గర ముఖంపై బెలూన్ విసరడం వల్ల ఇవన్నీ జరిగినట్లు తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం జాతీయ సెలవు దినాలలో గాయపడిన వారి సంఖ్య తక్కువగా ఉందని అల్-బహర్ ఐ సెంటర్ పేర్కొంది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









