వాటర్ బెలూన్లతో 92 మంది కంటికి గాయాలు
- March 01, 2022
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్ స్ప్రేయర్లు, వాటర్ బెలూన్ల కారణంగా సుమారు 92 కంటి గాయాలకు గురయ్యారని అల్-బహర్ ఐ సెంటర్ ప్రమాదాల విభాగం తెలిపింది. ఇందులో 75 మందికి కార్నియాకు గాయాలు అయినట్లు పేర్కొంది. కంటిలో అంతర్గత రక్తస్రావం రెండు కేసులు ఉన్నాయి. వేడుకల సమయంలో కళ్ల దగ్గర ముఖంపై బెలూన్ విసరడం వల్ల ఇవన్నీ జరిగినట్లు తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం జాతీయ సెలవు దినాలలో గాయపడిన వారి సంఖ్య తక్కువగా ఉందని అల్-బహర్ ఐ సెంటర్ పేర్కొంది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









