వాటర్ బెలూన్లతో 92 మంది కంటికి గాయాలు
- March 01, 2022
కువైట్: జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా వాటర్ స్ప్రేయర్లు, వాటర్ బెలూన్ల కారణంగా సుమారు 92 కంటి గాయాలకు గురయ్యారని అల్-బహర్ ఐ సెంటర్ ప్రమాదాల విభాగం తెలిపింది. ఇందులో 75 మందికి కార్నియాకు గాయాలు అయినట్లు పేర్కొంది. కంటిలో అంతర్గత రక్తస్రావం రెండు కేసులు ఉన్నాయి. వేడుకల సమయంలో కళ్ల దగ్గర ముఖంపై బెలూన్ విసరడం వల్ల ఇవన్నీ జరిగినట్లు తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం జాతీయ సెలవు దినాలలో గాయపడిన వారి సంఖ్య తక్కువగా ఉందని అల్-బహర్ ఐ సెంటర్ పేర్కొంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







