గ్రేస్ పీరియడ్ నుండి లబ్ధి పొందిన 14 వేల మంది
- March 02, 2022
దోహా: ప్రవాసుల స్థితిని సరిదిద్దడానికి ప్రకటించిన గ్రేస్ పీరియడ్ లో ఇప్పటివరకు 28,476 కంటే ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి. గ్రేస్ పీరియడ్లో 8,227 మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారని, దాదాపు 6,000 మంది వ్యక్తులు తమ పేపర్లను క్రమబద్ధీకరించుకుని తమ హోదాను చట్టబద్ధం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబరు 10, 2021న ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేస్ పీరియడ్ ను మార్చి 31 పొడిగించారు. కంపెనీ యజమానులు, ప్రవాస కార్మికులు చేసిన ఉల్లంఘనల పరిష్కార మొత్తంలో 50 శాతం తగ్గింపుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!









