గ్రేస్ పీరియడ్ నుండి లబ్ధి పొందిన 14 వేల మంది
- March 02, 2022
దోహా: ప్రవాసుల స్థితిని సరిదిద్దడానికి ప్రకటించిన గ్రేస్ పీరియడ్ లో ఇప్పటివరకు 28,476 కంటే ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి. గ్రేస్ పీరియడ్లో 8,227 మంది తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారని, దాదాపు 6,000 మంది వ్యక్తులు తమ పేపర్లను క్రమబద్ధీకరించుకుని తమ హోదాను చట్టబద్ధం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబరు 10, 2021న ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేస్ పీరియడ్ ను మార్చి 31 పొడిగించారు. కంపెనీ యజమానులు, ప్రవాస కార్మికులు చేసిన ఉల్లంఘనల పరిష్కార మొత్తంలో 50 శాతం తగ్గింపుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
తాజా వార్తలు
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- జీతం చాలడం లేదు: 98% మంది యూఏఈ ఉద్యోగులు కంపెనీ మారడానికి రెడీ
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం









