విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు
- March 04, 2022
మనామా: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది.ఇద్దరు బాలికల్ని బహ్రెయిన్కి రప్పించి, వారితో వ్యభిచారం చేయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చింది. నిందితులు, అలాగే బాధితులు ఆసియా జాతీయులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెడ్ పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు తమను ఓ అపార్టుమెంట్లో బంధించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించడం జరిగింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







