విమెన్ ట్రాఫికింగ్: ఇద్దరు బాలికల్ని రక్షించిన అధికారులు
- March 04, 2022
మనామా: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది.ఇద్దరు బాలికల్ని బహ్రెయిన్కి రప్పించి, వారితో వ్యభిచారం చేయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తేల్చింది. నిందితులు, అలాగే బాధితులు ఆసియా జాతీయులని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెడ్ పేర్కొన్నారు. బాధితుల్లో ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడు తమను ఓ అపార్టుమెంట్లో బంధించినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించడం జరిగింది.
తాజా వార్తలు
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!
- దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- 90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- హోర్ముజ్ జలసంధి పై సౌదీ అరేబియా కీలక ప్రకటన..!!
- అమీర్, ఇటలీ మధ్య బలమైన సంబంధాలు..!!
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి









