ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో మాట్లాడిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- March 05, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై షేక్ మొహమ్మద్కు జెలెన్స్ కీ వివరించాడు. ఈ సందర్భంగా చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారాలు లభిస్తాయని జెలెన్ స్కీకి షేక్ మొహమ్మద్ వివరించారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రతి చర్యకు UAE మద్దతు ఇస్తుందన్నారు. ఉక్రెయిన్లోని బాధిత పౌరులకు మానవతా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ మొహమ్మద్ స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని షేక్ మొహమ్మద్ సూచించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







