ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో మాట్లాడిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- March 05, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై షేక్ మొహమ్మద్కు జెలెన్స్ కీ వివరించాడు. ఈ సందర్భంగా చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారాలు లభిస్తాయని జెలెన్ స్కీకి షేక్ మొహమ్మద్ వివరించారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రతి చర్యకు UAE మద్దతు ఇస్తుందన్నారు. ఉక్రెయిన్లోని బాధిత పౌరులకు మానవతా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ మొహమ్మద్ స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని షేక్ మొహమ్మద్ సూచించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









