పాకిస్థాన్లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్
- March 05, 2022
మనామా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని మస్జీదుపై జరిగిన ఉగ్రదాడిని బహ్రెయిన్ రాజ్యం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ... బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్ తీసుకునే చర్యలకు అండగా ఉంటామని సంఘీభావాన్ని తెలియజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే వారందరికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







