పాకిస్థాన్లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్
- March 05, 2022
మనామా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని మస్జీదుపై జరిగిన ఉగ్రదాడిని బహ్రెయిన్ రాజ్యం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ... బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్ తీసుకునే చర్యలకు అండగా ఉంటామని సంఘీభావాన్ని తెలియజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే వారందరికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









