ఉక్రెయిన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న ఒమన్
- March 05, 2022
ఒమన్: ఉక్రెయిన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా, సానుభూతితో గమనిస్తున్నామని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం త్వరలోనే ముగిసిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రష్యా అలాగే ఉక్రెయిన్ చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుగొనాలనీ, ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాల్సిన అవసరం వుందని సుల్తాన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అలాగే రష్యాతో వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా వుండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్









