ఉక్రెయిన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న ఒమన్
- March 05, 2022
ఒమన్: ఉక్రెయిన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా, సానుభూతితో గమనిస్తున్నామని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం త్వరలోనే ముగిసిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రష్యా అలాగే ఉక్రెయిన్ చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుగొనాలనీ, ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాల్సిన అవసరం వుందని సుల్తాన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అలాగే రష్యాతో వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా వుండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







