ఉక్రెయిన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న ఒమన్
- March 05, 2022
ఒమన్: ఉక్రెయిన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా, సానుభూతితో గమనిస్తున్నామని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం త్వరలోనే ముగిసిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రష్యా అలాగే ఉక్రెయిన్ చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుగొనాలనీ, ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాల్సిన అవసరం వుందని సుల్తాన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అలాగే రష్యాతో వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా వుండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







