అబుధాబి బస్సుల్లో బైక్ల కోసం ప్రత్యేకంగా చోటు
- March 05, 2022
అబుధాబి: ప్రయాణీకులు తమ బైక్లను బస్సుల్లో తీసుకెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ఎంపిక చేసిన బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైకిళ్ళ కోసం చేసిన ఈ ఏర్పాట్లను కమ్యూటర్స్ సద్వినియోగం చేసుకోవాలని అథారిటీస్ కోరుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బైక్స్ కోసం ర్యాక్స్ ఏర్పాటు చేశారు. సర్వీస్ నెంబర్ 73 పక్కనే బైక్ సింబల్ని పొందుపరిచారు. ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో వుండేలా (పీక్ టైమ్స్లో), ఆఫ్ పీక్ సమయాల్లో ప్రతి 60 నిమిషాలకు ఓ బస్సు వుండేలా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







