మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష
- March 07, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, కార్లను అమ్మే క్రమంలో మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం 3,700 బహ్రెయినీ దినార్లకు కారుని అమ్ముతున్నట్లు నిందితుడు ఓ ప్రకటన ఇచ్చాడనీ, అతనితో ఈ విషయమై మాట్లాడగా, కారు చూపించాడనీ, అది బాగానే కనిపించిందనీ, ఆ తర్వాత కారు కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించాలనుకున్నాననీ, అయితే కారుని తనిఖీ చేసే క్రమంలో కారు నెంబర్ సహా అన్నీ ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి, మోసగాడి మోసాల్ని బయటపెట్టారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







