మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష
- March 07, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, కార్లను అమ్మే క్రమంలో మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం 3,700 బహ్రెయినీ దినార్లకు కారుని అమ్ముతున్నట్లు నిందితుడు ఓ ప్రకటన ఇచ్చాడనీ, అతనితో ఈ విషయమై మాట్లాడగా, కారు చూపించాడనీ, అది బాగానే కనిపించిందనీ, ఆ తర్వాత కారు కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించాలనుకున్నాననీ, అయితే కారుని తనిఖీ చేసే క్రమంలో కారు నెంబర్ సహా అన్నీ ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి, మోసగాడి మోసాల్ని బయటపెట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









