మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష
- March 07, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, కార్లను అమ్మే క్రమంలో మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం 3,700 బహ్రెయినీ దినార్లకు కారుని అమ్ముతున్నట్లు నిందితుడు ఓ ప్రకటన ఇచ్చాడనీ, అతనితో ఈ విషయమై మాట్లాడగా, కారు చూపించాడనీ, అది బాగానే కనిపించిందనీ, ఆ తర్వాత కారు కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించాలనుకున్నాననీ, అయితే కారుని తనిఖీ చేసే క్రమంలో కారు నెంబర్ సహా అన్నీ ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి, మోసగాడి మోసాల్ని బయటపెట్టారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







