మోసగాడికి మూడేళ్ళ జైలు శిక్ష
- March 07, 2022
మనామా: హై అప్పీల్స్ కోర్టు ఓ నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, కార్లను అమ్మే క్రమంలో మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం 3,700 బహ్రెయినీ దినార్లకు కారుని అమ్ముతున్నట్లు నిందితుడు ఓ ప్రకటన ఇచ్చాడనీ, అతనితో ఈ విషయమై మాట్లాడగా, కారు చూపించాడనీ, అది బాగానే కనిపించిందనీ, ఆ తర్వాత కారు కొనుగోలు చేసేందుకు నగదు చెల్లించాలనుకున్నాననీ, అయితే కారుని తనిఖీ చేసే క్రమంలో కారు నెంబర్ సహా అన్నీ ఫేక్ అని తేలింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి, మోసగాడి మోసాల్ని బయటపెట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







