స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా: భారత్ ఎంబసీ, ఎన్‌సిసిఎఎల్ సంయుక్త నిర్వహణ

- March 09, 2022 , by Maagulf
స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా: భారత్ ఎంబసీ, ఎన్‌సిసిఎఎల్ సంయుక్త నిర్వహణ

కువైట్: భారత - కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో కువైట్‌లోని భారత ఎంబసీ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ మరియు లిటరేచర్ (ఎన్‌సిసిఎఎల్) కువైట్ సంయుక్తంగా కువైట్‌లో ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనుంది. మార్చి 12న ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దార్ అల్ అతార్ అల్ ఇస్లామియా మ్యూజియం - యార్మౌక్ కల్చరల్ సెంటర్ కువైట్ వద్ద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్, ఫుడ్, ఫిలింస్, లిటరేచర్ మరియు ఆర్ట్స్ వంటి విభాగాల్లో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com