స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా: భారత్ ఎంబసీ, ఎన్సిసిఎఎల్ సంయుక్త నిర్వహణ
- March 09, 2022
కువైట్: భారత - కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో కువైట్లోని భారత ఎంబసీ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ మరియు లిటరేచర్ (ఎన్సిసిఎఎల్) కువైట్ సంయుక్తంగా కువైట్లో ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనుంది. మార్చి 12న ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దార్ అల్ అతార్ అల్ ఇస్లామియా మ్యూజియం - యార్మౌక్ కల్చరల్ సెంటర్ కువైట్ వద్ద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్, ఫుడ్, ఫిలింస్, లిటరేచర్ మరియు ఆర్ట్స్ వంటి విభాగాల్లో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







