స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా: భారత్ ఎంబసీ, ఎన్సిసిఎఎల్ సంయుక్త నిర్వహణ
- March 09, 2022
కువైట్: భారత - కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో కువైట్లోని భారత ఎంబసీ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ మరియు లిటరేచర్ (ఎన్సిసిఎఎల్) కువైట్ సంయుక్తంగా కువైట్లో ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనుంది. మార్చి 12న ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దార్ అల్ అతార్ అల్ ఇస్లామియా మ్యూజియం - యార్మౌక్ కల్చరల్ సెంటర్ కువైట్ వద్ద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్, ఫుడ్, ఫిలింస్, లిటరేచర్ మరియు ఆర్ట్స్ వంటి విభాగాల్లో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







