'సరైనోడు' ఆడియో విడుదల ..
- April 01, 2016
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం ఆడియోను శుక్రవారం నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. కేథరిన్ త్రెసా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, జయప్రకాశ్ రెడ్డి, అంజలి, రాహుల్శర్మ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







