స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కు ఒమన్ ఆతిథ్యం
- March 10, 2022
మస్కట్: ఈ నెల 19న(శనివారం) ఒమన్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్కు ముసండం గవర్నరేట్లోని విలాయత్ దిబ్బా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో 100 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ముసండం గవర్నరేట్లోని దిబ్బాలో నిర్వహించే ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ను ఒమన్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఇందులో 12 క్లబ్లకు చెందిన 100 మందికి పైగా స్విమ్మర్స్ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







