దుబాయ్: షిందఘ టన్నెల్ పునఃప్రారంభ తేదీ ప్రకటన
- March 10, 2022
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం మార్చి 16న షిందఘ టన్నెల్ పున్ ప్రారంభం కానుంది.దెయిరా నుంచి బర్ దుబాయ్ వైపుగా ట్రాఫిక్ని ఈ టన్నెల్ నుంచి అనుమతిస్తారు. గంటకు 3,000 వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం వుంది. దీంతో మొత్తం ఈ కారిడార్ కెపాసిటీ గంటకు 15,000 వాహనాలుగా మారనుంది. ట్రాఫిక్ సజావుగా ఈ మార్గంలో సాగేందుకు అనేక చర్యలు చేపట్టారు. వేగ పరిమితుల్ని వాహనదారులు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







