దుబాయ్: షిందఘ టన్నెల్ పునఃప్రారంభ తేదీ ప్రకటన
- March 10, 2022
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం మార్చి 16న షిందఘ టన్నెల్ పున్ ప్రారంభం కానుంది.దెయిరా నుంచి బర్ దుబాయ్ వైపుగా ట్రాఫిక్ని ఈ టన్నెల్ నుంచి అనుమతిస్తారు. గంటకు 3,000 వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం వుంది. దీంతో మొత్తం ఈ కారిడార్ కెపాసిటీ గంటకు 15,000 వాహనాలుగా మారనుంది. ట్రాఫిక్ సజావుగా ఈ మార్గంలో సాగేందుకు అనేక చర్యలు చేపట్టారు. వేగ పరిమితుల్ని వాహనదారులు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







