దుబాయ్: షిందఘ టన్నెల్ పునఃప్రారంభ తేదీ ప్రకటన
- March 10, 2022
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం మార్చి 16న షిందఘ టన్నెల్ పున్ ప్రారంభం కానుంది.దెయిరా నుంచి బర్ దుబాయ్ వైపుగా ట్రాఫిక్ని ఈ టన్నెల్ నుంచి అనుమతిస్తారు. గంటకు 3,000 వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం వుంది. దీంతో మొత్తం ఈ కారిడార్ కెపాసిటీ గంటకు 15,000 వాహనాలుగా మారనుంది. ట్రాఫిక్ సజావుగా ఈ మార్గంలో సాగేందుకు అనేక చర్యలు చేపట్టారు. వేగ పరిమితుల్ని వాహనదారులు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







