ధరల పెంపుపై హెచ్చరించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ

- March 11, 2022 , by Maagulf
ధరల పెంపుపై హెచ్చరించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ

కువైట్: అధిక ధరల పెంపుపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు విపరీతంగా పెంచే ఏ కమోడిటీస్ డీలర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టాన్ని వర్తింపజేస్తామని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరలను అన్యాయంగా పెంచడాన్ని గుర్తించిన తర్వాత వారి వ్యాపారాలను తక్షణమే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ధరలను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు స్థానిక మార్కెట్‌లలో తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com