ధరల పెంపుపై హెచ్చరించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ
- March 11, 2022
కువైట్: అధిక ధరల పెంపుపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు విపరీతంగా పెంచే ఏ కమోడిటీస్ డీలర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టాన్ని వర్తింపజేస్తామని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరలను అన్యాయంగా పెంచడాన్ని గుర్తించిన తర్వాత వారి వ్యాపారాలను తక్షణమే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ధరలను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు స్థానిక మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







