బిగ్ టికెట్ ద్వారా 300,000 దిర్హాములు గెలుచుకున్న భారత వలసదారుడు
- March 11, 2022
యూఏఈ: భారత వలసదారుడు అబ్దుల్ అజీజ్ బిగ్ టికెట్ విన్నర్గా నిలిచాడు. 300,000 దిర్హాములను ఈ డ్రా ద్వారా గెలుచుకున్నాడు. ఐదేళ్ళుగా అబ్దుల్ అజీజ్ ఈ బహుమతి పొందేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరికి విజయం అతన్ని వరించింది. ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు. దుబాయ్ నుంచి అబుధాబికి వెళుతున్న సమయంలో ఆయనకు ఈ మంచి వార్త తెలిసింది. కారుని రోడ్డు పక్కనే ఆపి, ఆనందంతో గంతులు వేశానని అబ్దుల్ అజీజ్ చెప్పారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







