బిగ్ టికెట్ ద్వారా 300,000 దిర్హాములు గెలుచుకున్న భారత వలసదారుడు
- March 11, 2022
యూఏఈ: భారత వలసదారుడు అబ్దుల్ అజీజ్ బిగ్ టికెట్ విన్నర్గా నిలిచాడు. 300,000 దిర్హాములను ఈ డ్రా ద్వారా గెలుచుకున్నాడు. ఐదేళ్ళుగా అబ్దుల్ అజీజ్ ఈ బహుమతి పొందేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరికి విజయం అతన్ని వరించింది. ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు. దుబాయ్ నుంచి అబుధాబికి వెళుతున్న సమయంలో ఆయనకు ఈ మంచి వార్త తెలిసింది. కారుని రోడ్డు పక్కనే ఆపి, ఆనందంతో గంతులు వేశానని అబ్దుల్ అజీజ్ చెప్పారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







