2021-22 రెండో సెమిస్టర్ సవరించిన తేదీలకు మినిస్ట్రీ ఆమోదం
- March 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలీ అల్ యాకౌబ్, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్ సవరించిన తేదీలను ఆమోదించారు. సవరించిన తేదీల ప్రకారం చూస్తే మే 29న ప్రారంభమై జూన్ 6న ఇంటర్మీడియట్ స్టేజ్ పరీక్షలు ముగుస్తాయి. పది అలాగే పదకొండు గ్రేడ్స్ పరీక్షలు మే 29 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. 12వ గ్రేడ్ విషయానికొస్తే ఫైనల్ ఎగ్జామ్స్ జూన్ 12 నుంచి జూన్ 23 వరకు జరుగుతాయి. ఫలితాలు జూన్ 26న వెల్లడవుతాయి. కిండర్గార్టెన్ విద్యార్థులకు వేసవి సెలవులు జూన్ 12న ప్రారంభమవుతాయి. ప్రైమరీ అలాగే ఇంటర్మీడియట్ స్కూళ్ళకు జులై 5న, సెకెండరీ స్కూళ్ళకు జులై 10న వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







