ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని ఖండించిన సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ
- March 11, 2022
రియాద్: రాజధాని రియాద్లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని మినిస్ట్రీ ఖండించింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని మినిస్ట్రీ పేర్కొంది. తెల్లవారు ఝామున 4.40 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ దాడి వల్ల పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తులకు సంబంధించిన సప్లయ్కి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఈ తరహా తీవ్రవాద ఘటనలు సౌదీ అరేబియాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారాయని సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







