ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని ఖండించిన సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ
- March 11, 2022
రియాద్: రాజధాని రియాద్లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని మినిస్ట్రీ ఖండించింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని మినిస్ట్రీ పేర్కొంది. తెల్లవారు ఝామున 4.40 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ దాడి వల్ల పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తులకు సంబంధించిన సప్లయ్కి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఈ తరహా తీవ్రవాద ఘటనలు సౌదీ అరేబియాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారాయని సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







