ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని ఖండించిన సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ
- March 11, 2022
రియాద్: రాజధాని రియాద్లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడిని మినిస్ట్రీ ఖండించింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని మినిస్ట్రీ పేర్కొంది. తెల్లవారు ఝామున 4.40 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ దాడి వల్ల పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తులకు సంబంధించిన సప్లయ్కి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఈ తరహా తీవ్రవాద ఘటనలు సౌదీ అరేబియాకే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారాయని సౌదీ ఎనర్జీ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







