అగ్ని ప్రమాదానికి 14 నిమిషాల్లో అదుపు చేసిన దుబాయ్ సివిల్ డిఫెన్స్
- March 11, 2022
దుబాయ్: దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటింగ్ బృందాలు అల్ బర్షాలోని ఓ రెసిడెన్షియల్ టవర్లో అగ్ని ప్రమాదం జరగగా, 14 నిమిషాల్లోనే ఆ మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటింగ్ బృందాలు చేరుకున్నాయి. వెంటనే ప్రమాదం సంభవించిన ప్రాంతం నుంచి జనాన్ని ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







