ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచితే చర్యలు తప్పవు: కామర్స్ మినిస్ట్రీ
- March 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ధరల పెరుగుదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరల్ని అడ్డగోలుగా పెంచితే వ్యాపారస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అకారణంగా ధరలు పెంచినట్లు నిర్ధారణ జరిగితే అలాంటి వ్యాపార సంస్థలపై ‘మూసివేత’ చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది. ఎప్పటికప్పుడు మినిస్ట్రీ తరఫున తనిఖీ బృందాలు తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







