ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచితే చర్యలు తప్పవు: కామర్స్ మినిస్ట్రీ
- March 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ధరల పెరుగుదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరల్ని అడ్డగోలుగా పెంచితే వ్యాపారస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అకారణంగా ధరలు పెంచినట్లు నిర్ధారణ జరిగితే అలాంటి వ్యాపార సంస్థలపై ‘మూసివేత’ చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది. ఎప్పటికప్పుడు మినిస్ట్రీ తరఫున తనిఖీ బృందాలు తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







