అర్దియా ఘోరం: ప్రధాన నిందితుడైన భారతీయుడు జైల్లో మృతి
- March 17, 2022
కువైట్: అర్దియాలోని ఓ ఇంట్లో ముగ్గురు కువైటీలను కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన భారతీయ వ్యక్తి కేంద్ర కారాగారంలో మృతి చెందాడు. నిందితుడ్ని వెంకటేష్గా గుర్తించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను. 80 ఏళ్ళ కువైటీ పౌరుడు అహ్మద్, అతనిభార్య ఖలీదా మరియు కుమార్తె ఆస్మాని మార్చి 4న హత్య చేసినట్లు వెంకటేష్పై అభియోగాలున్నాయి. జైలులో నిందితుడు ఉరివేసుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









