అర్దియా ఘోరం: ప్రధాన నిందితుడైన భారతీయుడు జైల్లో మృతి

- March 17, 2022 , by Maagulf
అర్దియా ఘోరం: ప్రధాన నిందితుడైన భారతీయుడు జైల్లో మృతి

కువైట్: అర్దియాలోని ఓ ఇంట్లో ముగ్గురు కువైటీలను కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన భారతీయ వ్యక్తి కేంద్ర కారాగారంలో మృతి చెందాడు. నిందితుడ్ని వెంకటేష్‌గా గుర్తించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను. 80 ఏళ్ళ కువైటీ పౌరుడు అహ్మద్, అతనిభార్య ఖలీదా మరియు కుమార్తె ఆస్మాని మార్చి 4న హత్య చేసినట్లు వెంకటేష్‌పై అభియోగాలున్నాయి. జైలులో నిందితుడు ఉరివేసుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com