అర్దియా ఘోరం: ప్రధాన నిందితుడైన భారతీయుడు జైల్లో మృతి
- March 17, 2022
కువైట్: అర్దియాలోని ఓ ఇంట్లో ముగ్గురు కువైటీలను కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన భారతీయ వ్యక్తి కేంద్ర కారాగారంలో మృతి చెందాడు. నిందితుడ్ని వెంకటేష్గా గుర్తించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను. 80 ఏళ్ళ కువైటీ పౌరుడు అహ్మద్, అతనిభార్య ఖలీదా మరియు కుమార్తె ఆస్మాని మార్చి 4న హత్య చేసినట్లు వెంకటేష్పై అభియోగాలున్నాయి. జైలులో నిందితుడు ఉరివేసుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







