రష్యా - ఉక్రెయిన్ యుద్ధం: 85,000 మంది బాధితులకు యూఏఈ సాయం
- March 18, 2022
యూఏఈ: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వెళ్ళిపోతున్న యుద్ధ బాధితులను ఆదుకునేందుకోసం దుబాయ్, షార్జా నుంచి రెండు విమానాల్లో సహాయ సామాగ్రిని పంపుతున్నారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాలు జారీ చేశారు. 85,000 మందికి సరిపడా సహాయ సామాగ్రినిపంపిస్తున్నారు. పోలాండ్లోని వార్సాకి ఈ విమానాల్లో సహాయ సామాగ్రి వెళుతుంది. మార్చి 7న పంపించిన సహాయ సామాగ్రికి ఇది అదనం. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని యూఏఈ ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









