పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు లైసెన్స్ రుసుము తగ్గింపు
- March 18, 2022
ఒమన్:నాన్ ఒమనీయుల్ని రిక్రూట్ చేసుకునే విషయమై లైసెన్సు ధరల్ని తగ్గించడం పట్ల ప్రైవేటు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాల నేపథ్యంలో ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. జూన్ 1 నుంచి దీన్ని అమలు చేస్తారు. 89 శాతానికి పైగా ఒమనైజేషన్కి కట్టుబడి వున్న కంపెనీలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. సెప్టెంబర్ 1 లోపు చెల్లించేవారికి జరీమానాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







