ఫెడరల్ సుప్రీంకోర్టును సందర్శించిన భారత బృందం
- March 20, 2022
అబుధాబి: భారత రాయబారి సంజయ్ సుధీర్తో పాటు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు ప్రతినిధి బృందానికి ఫెడరల్ సుప్రీంకోర్టు అధ్యక్షుడు మహమ్మద్ హమద్ అల్ బాడి స్వాగతం పలికారు. అనంతరం భారతీయ న్యాయ ప్రతినిధి బృందం ఫెడరల్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పర్యటించారు. అక్కడ వారు అధునాతన వ్యవస్థలతో అమర్చబడిన కోర్టు గదులను సందర్శించారు. చట్టపరమైన, న్యాయ విధానాల గురించి ప్రతినిధి బృందం అడిగి తెలుసుకున్నారు. UAE-భారత్ మధ్య బలమైన స్నేహం, సహకార సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగయ్యాయని అల్ బాడీ చెప్పారు. ఈసందర్భంగా స్మార్ట్ లిటిగేషన్, ఆటోమేషన్ వైపు ఫెడరల్ సుప్రీంకోర్టు చేపట్టిన సంస్కరణల గురించి భారతీయ న్యాయ ప్రతినిధి బృందానికి అల్ బాడీ వివరించారు.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







