దోహా లో ఉగాది వేడుకలకు ఆహ్వానం
- March 21, 2022
దోహా: తెలుగు కళా సమితి, ఖతార్ ఉగాది కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి HE డా.దీపక్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇద్దరు ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు పార్థసారథి & హరిణి వేదిక పై ప్రదర్శించినున్న తెలుగు చార్ట్ బస్టర్లు.
ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉష ,శుభోదయం స్మార్ట్ స్టేజ్ LLC డైరెక్టర్ మా ప్రత్యేక అతిథులుగా రానున్నారు.
స్థానిక ప్రతిభ (డ్యాన్స్లు) పాటలు ప్రదర్శించబడును మరియు సాంప్రదాయ విందు కలదు.మాతో చేరండి మరియు తెలుగు కళా సమితి ఖతార్తో కలిసి ఇంట్లో మాదిరిగానే ఉగాది వేడుకలను జరుపుకోండి.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







