దోహా లో ఉగాది వేడుకలకు ఆహ్వానం

- March 21, 2022 , by Maagulf
దోహా లో ఉగాది వేడుకలకు ఆహ్వానం

దోహా: తెలుగు కళా సమితి, ఖతార్ ఉగాది కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి HE డా.దీపక్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇద్దరు ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు పార్థసారథి & హరిణి వేదిక పై ప్రదర్శించినున్న తెలుగు చార్ట్ బస్టర్‌లు.
ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉష ,శుభోదయం స్మార్ట్ స్టేజ్ LLC డైరెక్టర్ మా ప్రత్యేక అతిథులుగా రానున్నారు.

స్థానిక ప్రతిభ (డ్యాన్స్‌లు) పాటలు ప్రదర్శించబడును మరియు సాంప్రదాయ విందు కలదు.మాతో చేరండి మరియు తెలుగు కళా సమితి ఖతార్‌తో కలిసి ఇంట్లో మాదిరిగానే ఉగాది వేడుకలను జరుపుకోండి.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com