దోహా లో ఉగాది వేడుకలకు ఆహ్వానం
- March 21, 2022
దోహా: తెలుగు కళా సమితి, ఖతార్ ఉగాది కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి HE డా.దీపక్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇద్దరు ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు పార్థసారథి & హరిణి వేదిక పై ప్రదర్శించినున్న తెలుగు చార్ట్ బస్టర్లు.
ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉష ,శుభోదయం స్మార్ట్ స్టేజ్ LLC డైరెక్టర్ మా ప్రత్యేక అతిథులుగా రానున్నారు.
స్థానిక ప్రతిభ (డ్యాన్స్లు) పాటలు ప్రదర్శించబడును మరియు సాంప్రదాయ విందు కలదు.మాతో చేరండి మరియు తెలుగు కళా సమితి ఖతార్తో కలిసి ఇంట్లో మాదిరిగానే ఉగాది వేడుకలను జరుపుకోండి.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







