హైదరాబాద్ లో గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షల స్కాం...

- March 22, 2022 , by Maagulf
హైదరాబాద్ లో గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షల స్కాం...

హైదరాబాద్: సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ స్కాం వెలుగు చూసింది. రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగ డాక్యుమెంట్లతో నగదు స్వాహాకు పాల్పడ్డారు. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాలుగు కోట్ల 28 లక్షలు కాజేశారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఏజెంట్లను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 35 లక్షలు రూపాయల స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com