దుబాయ్ ఎయిర్ పోర్ట్: ఒక రన్ వే 45 రోజులపాటు మూసివేత
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ మెయిన్ ఎయిర్ పోర్ట్కి సంబంధించిన ఓ రన్ వే 45 రోజులపాటు ఓవర్ హాల్ నిమిత్తం మూసివేయబడుతుంది. మే నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా విమానాల రాకపోకల సంఖ్య కొంతమేర తగ్గవచ్చు. నార్తరన్ రన్ వే మూసివేయబడుతుందని అధికారులు వివరించారు. మే 9న ప్రారంభించి జూన్ వరకు పనులు కొనసాగిస్తామని అన్నారు. ఈ కారణంగా కొన్ని విమానాల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ వైపుకు మళ్ళిస్తారు. 2014లో పూర్తిస్థాయి రిపెయిర్లు నిర్వహించిన ఈ రన్వేకి 2019లో ఇంకోసారి మరమ్మత్తులు చేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







