దుబాయ్ ఎయిర్ పోర్ట్: ఒక రన్ వే 45 రోజులపాటు మూసివేత
- March 22, 2022
యూఏఈ: దుబాయ్ మెయిన్ ఎయిర్ పోర్ట్కి సంబంధించిన ఓ రన్ వే 45 రోజులపాటు ఓవర్ హాల్ నిమిత్తం మూసివేయబడుతుంది. మే నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా విమానాల రాకపోకల సంఖ్య కొంతమేర తగ్గవచ్చు. నార్తరన్ రన్ వే మూసివేయబడుతుందని అధికారులు వివరించారు. మే 9న ప్రారంభించి జూన్ వరకు పనులు కొనసాగిస్తామని అన్నారు. ఈ కారణంగా కొన్ని విమానాల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ వైపుకు మళ్ళిస్తారు. 2014లో పూర్తిస్థాయి రిపెయిర్లు నిర్వహించిన ఈ రన్వేకి 2019లో ఇంకోసారి మరమ్మత్తులు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







