రమదాన్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
- March 22, 2022
ఒమన్: ఒమన్ అథారిటీస్, ఓ కమర్షియల్ సెంటర్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. మస్కట్ గవర్నరేటులో నిర్వహించిన ఈ తనిఖీల ద్వారా ఆయా ప్రోడక్ట్స్ ధరల స్థితిగతుల్ని తెలుసుకున్నారు అధికారులు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ముందస్తుగా ఈ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







