రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళ టైమింగ్స్ మార్పు
- March 25, 2022
యూఏఈ: రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళ టైమింగ్స్ మార్పు చేశారు. స్కూల్ సమయాన్ని తగ్గిస్తూ సంబంధిత సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్ నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఐదు గంటలకు మించకుండా స్కూళ్ళను నిర్వహించాల్సి వుంటుంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత స్కూళ్ళు నడవకూడదు. హోం వర్క్ అలాగే అసైన్మెంట్లనూ తగ్గించాలనీ, తద్వారా విద్యార్థులపైనా, వారి తల్లిదండ్రులపైనా భారం తగ్గించాలని స్కూళ్ళకు ఆదేశించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









