రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళ టైమింగ్స్ మార్పు
- March 25, 2022
            యూఏఈ: రమదాన్ నేపథ్యంలో దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళ టైమింగ్స్ మార్పు చేశారు. స్కూల్ సమయాన్ని తగ్గిస్తూ సంబంధిత సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్ నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఐదు గంటలకు మించకుండా స్కూళ్ళను నిర్వహించాల్సి వుంటుంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత స్కూళ్ళు నడవకూడదు. హోం వర్క్ అలాగే అసైన్మెంట్లనూ తగ్గించాలనీ, తద్వారా విద్యార్థులపైనా, వారి తల్లిదండ్రులపైనా భారం తగ్గించాలని స్కూళ్ళకు ఆదేశించారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







