పని గంటల్లో ఆఫీసుకి ప్రయాణం: కొత్త చట్టంలో మూడు ప్రత్యేక సందర్భాలివీ
- March 26, 2022
యూఏఈ: ఆఫీసుకి వెళ్ళే సమయాన్ని పని గంటల్లో చేర్చడానికి సంబంధించి మూడు ప్రత్యేక సందర్భాల్ని యూఏఈ కొత్త లేబర్ చట్టం పేర్కొంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం.దీనికి సంబంధించి నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వాతావరణ హెచ్చరికలు జారీ చేసి వుండాలి.యజమాని అందించే రవాణా సాధనం బ్రేక్ డౌన్ అయినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు.యజమాని అలాగే ఉద్యోగి ఓ అవగాహనకు వచ్చి పని సమయాన్ని, ప్రయాణ సమయాన్నీ నిర్ణయించుకున్నప్పుడు. చాలామంది తక్కువ పనితనం వున్న కార్మికులు యజమానులు ఏర్పాటు చేసే రవాణా సాధనాల్లో ప్రయాణిస్తుంటారని ఈ నేపథ్యంలో వారికి ఈ కొత్త విధానం ద్వారా ప్రత్యేక వెసులుబాట్లు కలుగుతాయని అథారిటీస్ చెబుతున్నాయి. కాగా, అదనపు పని సమయాన్ని రెండు గంటలకు మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానిదే. అయితే, ప్రత్యేకమైన పరిస్థితుల్లో.. అంటే ప్రమాదాలు సంభవించినప్పుడు వెసులుబాటు కల్పిస్తారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







