రమదాన్.. రిమోట్ వర్క్ కోసం బహ్రెయిన్ ఎంపీల ప్రతిపాదన
- March 28, 2022
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో రిమోట్ వర్క్ వ్యవస్థను అమలు చేయడానికి అనుమతించాలని బహ్రెయిన్ ఎంపీల బృందం ప్రభుత్వం ముందు అత్యవసర ప్రతిపాదనను ఉంచింది. తాజా సాంకేతిక పురోగతులను పరిగణనలోకి తీసుకుంటూనే పనిని కొనసాగించేందుకు పొరుగు దేశాలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు తమ అభ్యర్థనను అమలు చేయాలని ఎంపీలు కోరారు. ఇది పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ ఐక్యత, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం రిమోట్ వర్క్ అమలు చేసిందని తమ ప్రతిపాదనలో ప్రభుత్వానికి ఎంపీలు గుర్తు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







