రమదాన్.. రిమోట్ వర్క్ కోసం బహ్రెయిన్ ఎంపీల ప్రతిపాదన
- March 28, 2022
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో రిమోట్ వర్క్ వ్యవస్థను అమలు చేయడానికి అనుమతించాలని బహ్రెయిన్ ఎంపీల బృందం ప్రభుత్వం ముందు అత్యవసర ప్రతిపాదనను ఉంచింది. తాజా సాంకేతిక పురోగతులను పరిగణనలోకి తీసుకుంటూనే పనిని కొనసాగించేందుకు పొరుగు దేశాలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు తమ అభ్యర్థనను అమలు చేయాలని ఎంపీలు కోరారు. ఇది పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ ఐక్యత, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం రిమోట్ వర్క్ అమలు చేసిందని తమ ప్రతిపాదనలో ప్రభుత్వానికి ఎంపీలు గుర్తు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ప్రయాణికుల కోసం ‘సమ్మర్ ఎసెన్షియల్స్ కిట్’ను ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్వేస్
- సమాజం, మానవాళి అభ్యున్నతికి విద్యను వినియోగించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆదిలాబాద్లో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో భద్రతకు కొత్త దిశ: డీజీపీ ఆనంద్
- దుబాయ్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
- ‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్.. భద్రత, పనితీరు పై ప్రత్యేక దృష్టి
- ఇంటెల్లి స్మార్ట్ను కొనుగోలు చేస్తున్న అదానీ ఎనర్జీ.. రూ.3,050 కోట్ల ఒప్పందం
- మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్: సీఎం చంద్రబాబు
- ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు









