రమదాన్.. రిమోట్ వర్క్ కోసం బహ్రెయిన్ ఎంపీల ప్రతిపాదన
- March 28, 2022
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో రిమోట్ వర్క్ వ్యవస్థను అమలు చేయడానికి అనుమతించాలని బహ్రెయిన్ ఎంపీల బృందం ప్రభుత్వం ముందు అత్యవసర ప్రతిపాదనను ఉంచింది. తాజా సాంకేతిక పురోగతులను పరిగణనలోకి తీసుకుంటూనే పనిని కొనసాగించేందుకు పొరుగు దేశాలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు తమ అభ్యర్థనను అమలు చేయాలని ఎంపీలు కోరారు. ఇది పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ ఐక్యత, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం రిమోట్ వర్క్ అమలు చేసిందని తమ ప్రతిపాదనలో ప్రభుత్వానికి ఎంపీలు గుర్తు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







