దహిరాలో రాక్ కూలి ఆరుగురు కార్మికులు మృతి
- March 28, 2022
మస్కట్: ధహిరా గవర్నరేట్లోని ఇబ్రి విలాయత్లో కొండచరియలు కూలిన సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు కార్మికులను అధికారులు రక్షించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దాహిరా గవర్నరేట్ ఇబ్రిలోని విలాయత్లోని అల్ అరిడ్ ప్రాంతంలో ఒక కొండచరియలు కూలిపోయినట్లు రెస్క్యూ బృందాలకు సమాచారం అందిందని, వెంటనే సబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని సీడీఏఏ తెలిపింది. రెస్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికులను రక్షించగా.. మరో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అథారిటీ పేర్కొంది. శిథిలాల కింద తప్పిపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని CDAA తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!







