దహిరాలో రాక్ కూలి ఆరుగురు కార్మికులు మృతి
- March 28, 2022
మస్కట్: ధహిరా గవర్నరేట్లోని ఇబ్రి విలాయత్లో కొండచరియలు కూలిన సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు కార్మికులను అధికారులు రక్షించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దాహిరా గవర్నరేట్ ఇబ్రిలోని విలాయత్లోని అల్ అరిడ్ ప్రాంతంలో ఒక కొండచరియలు కూలిపోయినట్లు రెస్క్యూ బృందాలకు సమాచారం అందిందని, వెంటనే సబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని సీడీఏఏ తెలిపింది. రెస్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికులను రక్షించగా.. మరో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అథారిటీ పేర్కొంది. శిథిలాల కింద తప్పిపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని CDAA తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పేటెంట్ పరిశీలనపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన MOCI..!!
- టైర్లు, ఏసీలను తనిఖీ చేయాలని యూఏఈ వాహనదారులకు పిలుపు..!!
- బహ్రెయిన్ ఆకర్షణను పెంచుతున్న రిటైల్, పర్యాటక రంగాలు..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవు తేదీలను ప్రకటించిన కువైట్ కేబినెట్..!!
- అంతరిక్ష శాంతియుత వినియోగం.. ప్రథమ ఉపాధ్యక్షుడిగా సౌదీ ఎన్నిక..!!
- ప్రాంతీయ పరిణామాలపై చర్చించిన ఒమన్, కెనడా..!!
- ప్రయాణికుల కోసం ‘సమ్మర్ ఎసెన్షియల్స్ కిట్’ను ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్వేస్
- సమాజం, మానవాళి అభ్యున్నతికి విద్యను వినియోగించాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆదిలాబాద్లో సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో భద్రతకు కొత్త దిశ: డీజీపీ ఆనంద్









