రియాద్ సీజన్కు 15 మిలియన్ల మంది విజిటర్స్
- March 29, 2022
సౌదీ: రియాద్ సీజన్ (13 జోన్లలో)కు వచ్చిన విజిటర్స్ సంఖ్య 15 మిలియన్లు దాటింది. రాజధానిలో అన్ని వినోద కార్యకలాపాలలో దీన్ని అపూర్వమైన సంఘటనగా పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాద్ సీజన్ విభిన్నమైన మోడల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వినోదాత్మక కార్యకలాపాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అక్టోబర్లో ఈవెంట్ను ప్రారంభించినప్పటి నుండి విజిటర్స్ శాతం క్రమంగా పెరుగుతోంది. స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ నాటకాలు, బ్యాండ్లు, సంగీతం, అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లు విజిటర్స్ ని అమితంగా ఆకర్షిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









