బ్రసెల్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభo
- April 03, 2016
బెల్జియం రాజధాని బ్రసెల్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభమైంది. కేవలం మూడు విమానాల రాకపోకలే ఉంటాయని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.3 ప్యాసెంజర్ విమానాలు బ్రస్సెల్స్ నుంచి ఫరో, ఏథెన్స్, ట్యూరిన్ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలిపారు.మార్చ్22న బ్రసెల్స్ విమానాశ్రయం ఐసిస్ దాడులతో వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘనలో 32 మంది మృత్యువాతపడ్డారు. అప్పటినుంచి శనివారం వరకు బ్రస్సెల్స్ విమానాశ్రయాన్ని మూసేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







