బ్రసెల్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభo
- April 03, 2016
బెల్జియం రాజధాని బ్రసెల్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం పునఃప్రారంభమైంది. కేవలం మూడు విమానాల రాకపోకలే ఉంటాయని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.3 ప్యాసెంజర్ విమానాలు బ్రస్సెల్స్ నుంచి ఫరో, ఏథెన్స్, ట్యూరిన్ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలిపారు.మార్చ్22న బ్రసెల్స్ విమానాశ్రయం ఐసిస్ దాడులతో వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘనలో 32 మంది మృత్యువాతపడ్డారు. అప్పటినుంచి శనివారం వరకు బ్రస్సెల్స్ విమానాశ్రయాన్ని మూసేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









