ఒమన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఫారిన్ లిస్టెడ్ కంపెనీలకు అనుమతి!
- March 30, 2022
ఒమన్: ఒమన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఫారిన్ లిస్టెడ్ కంపెనీలను అనుమతించే యోచనలో ఒమన్ ఉంది. మార్కెట్లోకి మరిన్ని నిధులను ఆకర్షించే యోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఖతార్ కూడా ఇదే విధంగా విదేశీ కంపెనీలకు అనుమతించిన విషయం తెలిసిందే. అదే బాటలో ఒమన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మస్కట్ క్లియరింగ్, డిపాజిటరీల మార్కెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంది. అలాగే రాబోయే ఐదేళ్లలో 35 ప్రభుత్వరంగ కంపెనీలను లీస్ట్ చేయాలని యోచిస్తోంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







