రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు
- March 30, 2022
మస్కట్: అల్ దహిరా గవర్నరేటులో జరిగిన ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిదో మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మృతదేహాన్ని తాజాగా వెలికి తీయగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ రాళ్ళ కింద ఇరుక్కుపోయి లేదా ప్రాణాలు కోల్పోయి వుంటారని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









