రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు
- March 30, 2022
మస్కట్: అల్ దహిరా గవర్నరేటులో జరిగిన ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిదో మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మృతదేహాన్ని తాజాగా వెలికి తీయగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ రాళ్ళ కింద ఇరుక్కుపోయి లేదా ప్రాణాలు కోల్పోయి వుంటారని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









