రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు
- March 30, 2022
మస్కట్: అల్ దహిరా గవర్నరేటులో జరిగిన ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిదో మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మృతదేహాన్ని తాజాగా వెలికి తీయగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ రాళ్ళ కింద ఇరుక్కుపోయి లేదా ప్రాణాలు కోల్పోయి వుంటారని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్