రాళ్ళు కూలిన ఘటన: మరో మృతదేహం వెలికి తీత, 9కి చేరిన మృతులు
- March 30, 2022
మస్కట్: అల్ దహిరా గవర్నరేటులో జరిగిన ఘోర దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిదో మృతదేహాన్ని తాజాగా వెలికి తీశారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మృతదేహాన్ని తాజాగా వెలికి తీయగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు ఈ రాళ్ళ కింద ఇరుక్కుపోయి లేదా ప్రాణాలు కోల్పోయి వుంటారని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







